అడవిలో ఉండాల్సిన జింకలు.. జనావాసాల్లోకి రావడంతో మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లోకి వచ్చిన జింకలను కుక్కలు వేటాడి చంపేస్తున్నాయి. దీనికి ఇసుక మాఫియా కూడా కారణమవుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పచ్చని
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
Leopard attacks sleeping dog | వీధిలోని రోడ్డుపై ఒక కుక్క నిద్రిస్తున్నది. ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు అక్కడకు చేరుకున్నాయి. గుంపుగా చిరుతపై దాడి చేశాయి.
Summer | రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ ప్రభావంతో జనంతో పాటు జంతువులు అల్లాడుతున్నాయి. వీధి కుకలపై వేసవి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. ఒకవైపు నీళ్లు, ఆహారం దొరక, మరోవైపు ఎండ వేడితో శరీర ఉష్�
Deer Dies | కుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పూడూరు మండలం దామగుండం దేవాలయం సమీపంలోని అడవిలో వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి.
పాఠశాలకు సెలవు ఇవ్వడంతో సికింద్రాబాద్ ఏరియాలో కొందరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అందులో ఎనిమిదో తరగతి చదువుతున్న శివకేశవ్పై రెండు వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కాళ్ల భాగంలో కరవడంతో తీవ్రంగా గాయపడ్డ�
లక్ష్యాలు పూర్తి చేయలేదని పేర్కొంటూ మెడలో పట్టీవేసి కుక్క మాదిరిగా ఉద్యోగులను నడిపించడమే కాక, నేలపై నాణేలను నోటితో తీయించిన అమానుష ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.
అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్ల మీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
గ్రేటర్లో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. పెరుగుతున్న కుక్కల జనాభాతోపాటు వాటి బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోని ఫీవర్ ఆసుప్రతికి రోజుకు 70 నుంచి 80 మంది కుక్కకాటు బాధితులే వస్తున్
గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న రాజేంద్రనగర్...నిన్న ఉప్పల్లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ఇలా వరుస సంఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది..చిన�
శునకాల జీవితకాలాన్ని పెంచేందుకు అభివృద్ధి చేసిన ఔషధంపై అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వెటర్నరీ మెడిసిన్లో ఇదొక గొప్ప ముందడుగుగా సైం టిస్టులు భావిస్తున్నారు.