కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోగానే ఆ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర సీఎం పదవి కోసం తీవ�
ర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్త ఒకరి చెంప చెళ్లుమనిపించారు. తన భుజంపై చేయి వేశాడన్న కోపంతో విసిగించుకొన్న డీకే.. పార్టీ మున్సిపల్ సభ్యుడిని కొట్టిన
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, పదవిలో కొనసాగమంటే కొనసాగుతానని, లేదంటే దిగిపోతాన�
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కేరళలోని జైహింద్ చానల్కు ఆదివారం నోటీసులు జారీచేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని, ఏ ఒక్కరికి ఓటేసినా నిలువునా మోసపోతామని మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ�
Telangana | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని ఆగంజేసేందుకు తెలంగాణపైకి డీకే శివకుమార్ బ్యాచ్ దండెత్తుకొని వస్తున్నది. పచ్చని తెలంగాణను మరో కర్ణాటక కుంపటిలా మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్త�
ఐదు నెలలు గడువకముందే కర్ణాటకను అధికార కాంగ్రెస్ కాటగలుపుతున్నది. సాగుకు నిరంతరాయంగా కరెంటిస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఐదు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను అరిగోస పెడుతున్న�
కాంగ్రెస్లో ‘ముఖ్యమంత్రి’ పదవి రచ్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పెట్టిన మంటతో పార్టీలోని సీనియర్లంతా కుతకుతలాడుతున్నారు. శనివారం తాండూరులో జరిగిన ప్రచార సభలో రేవంత్ను సీఎం అభ్యర్థిగా సంబోధ�
24 గంటలు నాణ్యమైన ఉచిత కరెం ట్ ఇస్తున్న కేసీఆర్ కావాలో? కేవలం 3 గం టలు, 5 గంటలు విద్యుత్తు ఇస్తామన్న రేటెంతరెడ్డి కాంగ్రెస్ కావాలో? కర్ణాటక కాంగ్రెస్ కావాలో? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉన్నదని బీఆ�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కళ్లల్లో మనమే పొడుచుకున్నట్టేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ బంద్ అయింది.. పంటలు ఎండిపోతున్నాయి.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెబుతామని ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్రెడ్డి హెచ్చరించారు.