తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది.
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
కర్ణాటకలో కమీషన్ రాజ్ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమి స్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కారుగా పేరొందిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. మూడునెలలు కాకుండాన�
బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ
వైఎస్ షర్మిలను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని నెత్తిన పెట్టుకునే కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిం�
కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్నది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
CBI Chief | సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ నియామకంపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేసేందుకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియ�
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి 40 శాతం కమిషన్ ప్రభుత్వం అని బలంగా ముద్రపడింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనైనా ఈ అవినీతి ముద్ర మాములే. డీకే శివకుమార్, సిద్ధరామయ్య కర్ణాటకలో ఇద్దరూ బలమైన నాయ