విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడిన చక్కెర
2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ.15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా’నని డీకే అరుణ పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి తెలిపారు.
రాబోయే లోక్సభ ఎన్నికలపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి బరిలో దిగుతానని ఎ�
బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఉత్తుత్తి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తనిఖీల పేరిట హడావిడి చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గానిది దయనీయ పరిస్థితి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అభివృద్ధి చెందారు కానీ గద్వాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ మంత్రి ప�
బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్�
Etamatam | టికెట్ కావాలని పైరవీలు చేసేవారిని చూశాం కానీ, టికెట్ వద్దని లాబీయింగ్ చేసే వారిని మాత్రం తెలంగాణ బీజేపీలోనే చూస్తున్నాం. టికెట్ ఇచ్చి మా రాజకీయ జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ సీనియర్లు పార్టీ పె
తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సోమ�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం లో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకు�
గద్వాల నియోకవర్గం నుంచి డీకే అరు ణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు గెజిట్ ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్కుమార్ తెల�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2018 లాగా క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు అడుగులువేస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇ
కల్తీ మద్యం చావులకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని.. ఆ చావుల్లో నాటి మంత్రి, నేటి బీజేపీ నాయకురాలు డీకే అరుణది ప్రధాన పాత్ర అని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ విమర్శించారు.
‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
కల్లు పేరుతో మంత్రి శ్రీనివాస్గౌడ్పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకురాలు డీకే అరుణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్గౌడ్ డిమాండ్