DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్నగర్(Mahbubnagar) లోక్సభ స్థానంలో(Parliament elections) బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) సంచలన విజయం కైవసం చేసుకొన్నారు.
తనను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే తన మేనకోడలు నవ్వినందుకే ఎక్కవ బాధపడుతున్నట్టు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వాపోయారు. తన తండ్రి నర్సిరెడ్డిని నాడు రేవంత్రెడ్డి మామ జైపాల్రెడ్డి ర
‘రేవంత్రెడ్డి లక్కీ డిప్ ముఖ్యమంత్రి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. బూతులు మాట్లాడే సీఎం మన జిల్లా వాసి అంటే సిగ్గుగా ఉంది. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే’ అంటూ బీజేపీ మహబూబ్నగర్�
ముఖ్యమంత్రి చోటేభాయ్, ప్రధాని మోదీ బడేభాయ్ అని.. బడేభాయ్ తెలంగాణపై పగబడితే, చోటేభాయ్ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి
‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమం�
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత డీకే అరుణ సవాలు విసిరారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు.. నా బాగోతం చెబుతానంటావా? నీ చరిత్ర ఏంటో ప్రజల ముందు బయటపెడతా అని మండి
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్�
DK Aruna | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అ�
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో గురువా�
‘మిస్టర్.. రేవంత్రెడ్డి ఆన్సర్ మీ.. రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు అష్టక
DK Aruna | రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు..మిస్టర్ రేవంత్రెడ్డి ఆన్సర్మీ అంటూ బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయలేదని మండ�
‘మిస్టర్ రేవంత్రెడ్డి ఖబడ్దార్.. నీ కథేందీ.. నోటికొచ్చిన ట్టు మాట్లాడితే సహించం.. వ్యక్తిగత విమర్శలు మానుకో’.. అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కమ లం పార్టీలో చేరుతున్నట్టు అధికార, ప్రతిపక్షాల నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం జి