కేంద్ర ప్ర భుత్వం నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనకు హంగు ఆర్భాటంగా కదిలిన మంత్రి వాకిటి శ్రీహరి అవమానకర పరిస్థితిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగిన పరిస్థితి మంగళవారం మక్తల్ నియోజకవర్గ
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 134వ జయంతి వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ క�
National Team Select | భారత సబ్ జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ జట్టు ( Kabaddi Team ) ప్రాబబుల్స్ కి తెలంగాణ రాష్ట్రం నల్లమల ప్రాంతం నుంచి ఎంపికైన పదర మండల కేంద్రానికి చెందిన క్రీడాకారిణి బండి నందిని యాదవ్ను పార్లమెంట్ సభ్యురాలు �
DK Aruna | జూబ్లీహిల్స్లోని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని తెలిపారు. కుట్ర కోణం ఉండి ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి శాంతిభ�
రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
రాహుల్ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయనకు కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి.. ఆర్థికంగా ఉన్న ఆయన సామాజికవర్గాలకే ప్రాధాన్యమినిస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కు
‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది.