RBI MPC | ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నది. ఓ వైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరో వైపు రిజర్వ్ బ్యాంక్ సైతం వరుసగా పదోసారి రెపోరేటును యథావిధిగా కొనసాగిస్త�
Wheat Price | యావత్ దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. ఈ నెల 12న విజయదశమి, నెలాఖరులో దీపావళి వేడుకలు జరుగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ సైతం ప్రారంభం కానున్నది. ఈ పండుగలకు ముందు గోధుమల ధరలు పెరుగుతున్నాయి. �
దసరా, దీపావళి నేపథ్యంలో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 650 రైళ్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఆదివారం ఒక ప్ర�
Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస
దసరా, దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 48ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు అధికారులు బుధవారం తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 13వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర
Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక
దీపారాధన మన సంప్రదాయంలో ముఖ్యమైన క్రతువు. నిత్య దీపారాధన చేసేవాళ్లతో పాటు శుక్రవారాలు, శనివారాలు.. ఇలా నచ్చిన రోజుల్లో దీపం వెలిగించేవారూ ఉంటారు. ఇక పండుగలు, నోములు, వ్రతాలప్పుడు దీపాన్నీ ఓ అలంకరణగా చూస్త
హాంగ్కాంగ్లో (Hongkong) ఘనంగా దీపావళి వేడుకలు (Deepawali Celebrations) నిర్వహించారు. ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హాంకాంగ్లోని ఇండియా క్లబ్లో జరిగిన ఈ సంబురాల్లో ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Diwali Sales | ప్రస్తుత పండుగల సీజన్లో దీపావళి వరకూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్క�
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�