బంగారం, వెండి దుకాణాల్లో ఈసారి ధనత్రయోదశి సందడి పెద్దగా కనిపించలేదు. మంగళవారం ఉదయం ఆరంభం నుంచే నీరసంగా మొదలైన వ్యాపారం.. రాత్రిదాకా అంతంతమాత్రంగానే సాగింది. దీంతో అధిక ధరలు కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయన్
బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజ�
తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కా�
ఐదు డీఏల్లో ఒక్కటే ఇచ్చి ఉద్యోగులకు దీపావళి కానుక అని చెప్పుకోవడం విడ్డూరమని ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ విమర్శించారు. రెండు ఉద్యోగ జేఏసీలతో చర్చించిన సీఎం రేవంత్ కనీసం మూడు డీఏలు ఇస్తారన�
దీపావళి సంతసం ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈ పర్వం నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి నాడు మహాలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, ప్రతి లోగిలిలో సంచరిస్తుందని పెద్దలు చెబుత�
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు. హైందవ సంప్రదాయంలో కొన్నిచోట్ల దీపావ�
Modi Laddu | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు భారత్తోపాటు విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
Special Trains | దీపావళి, ఛట్పూజ పండుగల సందర్భంగా 2వేల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రెండులక్షల మంది ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ప్రధాని నరే�
ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో 17.29 శాతం డీఏలపై చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు విడుదల చేయాలని డిమ
DA | దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. డీఏను (కరవు భత్యం) 3 శాతం పెంచేందుకు (3 Percent DA Hike) కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
దీపావళి సందర్భంగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్పే ఓ సరికొత్త ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్తో కలిసి కేవలం 9 రూపాయలకే రూ.25వేల వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ప్�
పండుగల వేళ ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నది. దసరా, దీపావళి, ఛత్ నేపథ్యంలో మణుగూరు-బెల్గావి మధ్య 190 రైలు సర్వీసులను నడుపనున్నట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపార