తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక, ప్రజాస్వామిక అభ్యుదయ విధానాలను పథకాల రూపంలో ప్రకటించి తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. బీసీల పట్ల గతంలో చేసిన అనేక తప్పిదాలన�
కులవృత్తులకు జీవం పోయాలి.. గొల్లకురుమల జీవితాలు మా రాలి.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి సొంత ఊరిలోనే ఆర్థికంగా ఎదగాలి.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అన్న సంకల్పంతో కేసీఆర్ ప్ర�
గొల్ల కుర్మలకు జీవనాధారమైన ‘గొర్రెల పంపిణీ’ ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడుత కోసం 562 మంది డీడీలు కట్టి కోటి ఆశలతో ఎదురుచూస్తుండగా, డబ్బులు తిరిగి ఇ స్తారా.. లేక గొర్రెలు అందిస్తారా అన్నదానిపై స్పష్టత ఇ�
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను విచారించేందుకు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడత పకడ్బందీగా అమలు చేయడంతోఎంతో మంది కి లబ్ధి చేకూరింది. రెండో విడతలో మరికొం త మందికి పంప�
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో లోలోన ది లైవ్ స్టార్ కంపెనీ పేరిట సయ్యద్ మ�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కు
సమైక్య పాలనలో కులవృత్తులు జీవం కోల్పోయాయని.. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వారి జీవనం దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంల�
బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోసింది. సబ్బండ వర్ణాల ఉపాధి కోసం ఆర్థికంగా చేయూతనందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గొల్లకురుమల బతుకులు మారాలి.. వలసలు ఆగాలె.. వలస వెళ్లినవారు వాపస్
గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గొర్రెల పంపిణీ పథకం’ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తుండగా, వారి భవిష్యత్కు భరోసాదొరుకుతు�
గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మాంసం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నది. సర్కార్ ఇస్తున్న చేయూతతో వేలాది మందికి ఉపాధి పొందుతుండ�
‘దళితబంధు’తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లు మంజూరు కాగా, ఒక్కొక్కరికీ రూ.10 లక్షల సాయాన్ని అందించింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లలో సక్సెస్ సాధ
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�