రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకా
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
సకల వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇక్కడి పథకాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆకాంక్
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలక�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్ర�
రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, శుక్రవారం నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధకశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది.
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేంద
బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఈ నెల 9న జరిగే సంక్షేమ సంబురాల దినోత్సవం రోజు లాంఛనంగా ప్రారంభించాలని, అదేరోజు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డిత
గొల్ల, కుర్మల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం
దేశంలో ఎక్క డా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
నా పేరు గట్టయ్య, నా భార్య పేరు రాజేశ్వరి. మాది తాండూర్ మండలం చౌటపల్లి గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు తిరుపతి, కార్తీక్ ఉన్నరు. పెద్ద కుమారుడు పీజీ చేసిండు. ప్రైవేట్ స్కూల్లో చదువు చెబుతూ ఉద్యోగాల కోసం ప్ర
రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,23