తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్
నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహరలోపం బారిన పడుతారు. అందువల్ల ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక�
ప్రతి పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం, మేడ్చల్, మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా లబ్ధిదారులకు గుర�
జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని దివ్యాంగులక
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెళ్లి కానుక అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన 114 మంది కల్య�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటివని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలో ని�
ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులు ఆత్మన్యూనతాభావానికి గురికావద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ప్రతి అపజయం విజయానికి పునాది కావాలనేది యువత గ్రహించాలని అన్నారు.
వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహంలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించి అన్నిరకాలుగా ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ మండలానికి చెందిన శాంతికి రూ.25వేలు, జమాల్బేగానికి ర�
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
మత్స్యకారుల అభివృద్ధి, సంఘాల బలోపేతం, మత్స్య సంపద పెంపునకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా ఉచితంగా చేప పిల్లలను వంద శాతం రాయితీతో అందిస్తున్నది. ఈ సారి కూడా సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సూర్యాప�
మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్
పేద, మధ్య తరగతి ప్రజల కల సాకారమైంది. కోరుట్ల నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు వచ్చింది. మంత్రి కేటీఆర్ గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారుల్లో ఆనందంలో మునిగిపోయారు
ప్రతి దళిత కుటుంబంలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళితబంధు పథకం కింద ఉమ్మడి మండలంలోని గంగాపూర్, ఖడ్కి ఎస్స�
కాలం విలువైంది.. యువత సమయాన్ని వినియోగించుకోవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని �