పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
గత ప్రభుత్వాలు పండుగలను గౌరవించలేదని, తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, వందకు వంద శాతం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్ల�
దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వాలు వికలాంగులను పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమస్యలపై ప్ర
అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రతి పేదవాడు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నార
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నా
పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూర�
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభ్వుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నక్కలపెంటతండా సమీపంలో నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో ప్రభుత్వ ఉ
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 �
దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మి�