అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జి�
పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తున్నది.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు
ప్రతి నెలా రుతుక్రమం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులు పరిశుభ్రత పాటించేలా ‘అడోల్సెంట్ కిట్లు’ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా ఇంటర్ వరకు ప్రభుత్వ విద్య�
సీఎం కేసీఆర్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్ర�
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలక
రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నది. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగలకు కానుకలు అందజేస్తున్నది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈ యేడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నది. గతంలో క�
మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మతపిచ్చిగాళ్ల పాలనలో దేశం నాశనమైందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయక�
సబ్బండ వర్గాల సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. సోమవారం మండలంలోని పున్నేలు, పంథిని, పెరుమాండ్లగూడెం, కక్కిర�
రెండో విడత కొత్త పింఛన్లు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ అందజేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండు లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ న
సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను
తెలంగాణ సర్కారు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సోన్ మండల కే�
గుజరాత్ వేదికగా ఈనెల 29 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ రాష్ట్ర జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగబోతున్న నేషనల్ గేమ్స్లో పతకాలు కొల్లగొట్ట�