దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన
రెండేండ్ల పాలనలో దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆరు వేల పింఛన్ ఇస్తామని, వెల్ఫేర్బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని ఆరో�
దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షానియర్ కళాశాల మైదానంల�
దివ్యాంగుల గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు చెప్పింది. అంగ వైకల్యాలు, అరుదైన జన్యుపరమైన లోపాలు గల వ్యక్తులను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట�
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
పింఛన్లు పెంచుతామని ఆశపెట్టారు.. ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తామని నమ్మబలికారు.. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్త
దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ వారికి అండగా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్. భరత లక్ష్మి అన్నారు.
ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర
Pensions | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండల అధ్యక్షులు బాబు కోరారు.
శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్�
ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై క�
సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇతర రుగ్మతలు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్