తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి గృ
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా గ్రామీణ పేదరిక నిర్�
దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు” ఇది సిరిసిల్ల బూర రాజేశ్వరి మనోగతం. దివ్యాంగురాలిగానే ఈ లోకంలోకి వచ్చిన ఆమె, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిం�
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శ