ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం ర�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 13 వేల మంది దివ్యాంగ పింఛన్దారులు ఉండగా.. ఇంకా అర్హులైన వారు దాదాపు 3 వేలకుపైగా ఉంటారు. ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ.3,016 సాయం అందిస్తుండగా.. అన్ని అర్హతలు ఉండి పింఛన్ కోసం చాలా మ�
ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులను నాటి పాలకులు విస్మరిస్తే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి భరోసా అందించి ఆసరా పింఛన్లను రూ.4016కు పెంచారని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మ�
రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా మరెక్కడా పింఛన్లు ఇవ్వడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్హాల్లో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొస
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సనత్నగర్, అంబర్పేట, ముషీ�
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగులకు రూ. 3016 నుంచి రూ. 4016 చొప్పున పెర�
అసహాయుల పట్ల ఔదార్యాన్ని చూపి సీఎం కేసీఆర్ పెంచిన రూ.4,016 పింఛన్ రంగారెడ్డి జిల్లాలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెంచిన పింఛన్కు సంబంధించిన మంజ�
రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్�
ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణ
దివ్యాంగుల పింఛన్ను రూ.3016 నుంచి 4016కు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను 26% మేరకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు, హాస్టల్ విద్యార్థులు ఆదివారం అన్ని �
అన్నా అంటే నేనున్నా అంటూ ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన దివ్యాంగుడు ఆకారం నర్సయ్యకు అభయమిచ్చాడు. ఆటో అందించి భరోసా కల్పించారు. పుట్టుకతోనే పోల�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �