Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �
దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ. 4,016 పెన్షన్ అందజేస్తూ అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేతినిండా పనిలేక, ఆర్థిక భరోసానిచ్చే వారు కానరాక సమైక్యపాలనలో ఎన్నో కుట
కాచిగూడ, సెప్టెంబర్ 12: సేవా భావంతో పనిచేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని, ఆ దిశగా నేటి యువత మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని జేసీఐ జాతీయ మాజీ అధ్యక్షుడు జేసీ సునీల్కుమార్ అన్నారు. జేసీఐ బంజార�