బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ ఎంతో కృషిచేసిందని దివ్యాగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చెప్పారు. నాడు 500 ఉన్న వికలాంగుల పింఛన్ రూ.4 వేలకు పెంచిన ఘనత కేసీఆ�
దివ్యాంగులను గౌరవంగా చూసుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్నారై ఆడిటోరియంలో జిల్లా సంక్ష
వచ్చే నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ �
Minister Koppula | సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పెద్దన్నలా మారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు. గతంలో వారు అడగకముందే పెన్షన్ను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచి 4,116 చేయడం పట్ల సంతోషం వ్యక్తం చ�
జన్యుపరమైన కారణాలలో పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, మానసిక, శారీరక సమస్యలతో జన్మించిన దివ్యాంగ విద్యార్థులకు భవిత భరోసానిస్తోంది. శారీరక వైకల్యంతో బాధ ప డుతున్న వారికి సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రతి
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచడంతోపాటు వచ్చే నెల నుంచి అమలు చేస్తామనడంతో జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్,
దివ్యాంగులకు ఉపకరణాలు అందజేస్తామని దివ్యాంగుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత సంస్థ డైరెక్టర్ శైలజ తెలిపారు. ఇందుకు అర్హులైన దివ్యాంగులు మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చ
ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో ఉచిత ఉపాధి శిక్షణకు దివ్యాంగులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని అభిశ్రీ ఫౌండేషన్ బుధవారం ఒక ప్రకటనలో కోరింది.
ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ ఎవరూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
దివ్యాంగులు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోవద్దని నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. ముథోల్లోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.