దివ్యాంగులు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోవద్దని నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. ముథోల్లోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం నన్ను కలం పట్టుకునేలా చేసింది.. ఉద్యమ సందర్భంలో సాహితీ సమావేశాలు, ధూంధాంలు నాపై ఎంతగానో ప్రభావం చూపాయి.. ఆ స్ఫూర్తితోనే అనేక కవితలు, పాటలు రాశాను..’ అంటున్నారు ఉపాధ్యాయుడు, సాహితీవేత్త,