ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2 ది రూల్'. బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప ది రైజ్' సృష్టించిన సంచలనమే ఈ హైప్కి కారణం.
‘పుష్ప’ చిత్రం తెలుగు చిత్రసీమకు ప్రత్యేకం. ‘బాహుబలి’ సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘పుష్ప’. అటు అవార్డుల పరంగా, ఇటు రివార్డుల పరంగా తనదైన మార్క్ని చూపించిందీ సినిమా.
ఈ మధ్య వచ్చిన ఐటమ్ సాంగ్స్లో ది బెస్ట్ అంటే.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ పాటే అనాలి. ఆ పాటలో సమంత స్క్రీన్ ప్రెజన్స్ మామూలుగా ఉండదు. తన అందంతో అభినయంతో యువతరాన్ని ఉర్రూతలూగించింది.
Allu Arjun | కొన్ని సంవత్సరాలుగా ‘పుష్ప’ సినిమా కోసమే పనిచేస్తున్నాడు అల్లు అర్జున్. తొలి భాగం విడుదలై అఖండ విజయాన్ని అందుకోగానే, ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీ అయిపోయాడాయన.
అల్లు అర్జున్ ‘పుష్ప -2’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది. బన్నీ, రష్మికతో పాటు ముఖ్యతారాగణంపై దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకర
Pushpa 2 | ‘పుష్ప’ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.
Rangasthalam | రామ్చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ (2018) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది.
‘అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ చిత్రంపై రోజురోజుకి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘హంట్ ఫర్ పుష్ప’ అంటూ కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో రికార్డు వీక్షణలతో సంచలనం సృష్
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. అల్లు అర్జున్ జన�
భవిష్యత్లో సైబర్ వార్ ఎలా వుండబోతుంది? పాక్, చైనా మద్దతు వున్న హ్యాకర్ల సమూహంతో భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ గూఢచర్యం ముప్పు ఎలా వుంటుంది? ఇలాంటి పలు అంశాలతో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చ�