భవిష్యత్లో సైబర్ వార్ ఎలా వుండబోతుంది? పాక్, చైనా మద్దతు వున్న హ్యాకర్ల సమూహంతో భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ గూఢచర్యం ముప్పు ఎలా వుంటుంది? ఇలాంటి పలు అంశాలతో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చ�
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఆదాయ పన్నుశాఖ అధికారులు మూడోరోజూ సోదాలు నిర్వహించారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘పుష్ప-2’ (ది రూల్) తెరకెక్�
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�
IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఈ నేపథ
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) అందరిలో ఆసక
హీరో రామ్చరణ్తో దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ సినిమా తెలుగు తెరపై భారీ విజయాన్ని సాధించింది. లోకల్ ఎంపవర్మెంట్ గురించి చెప్పిన ఈ సినిమా చరణ్ కెరీర్లో మైల్స్టోన్గా నిలిచింది