తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�
వ్యక్తిగత విషాదాన్ని సైతం అపహాస్యం చేస్తూ సోషల్మీడియా వేదికల్లో ట్రోలింగ్ చేసే ధోరణి పెరిగిపోతున్నదని, నేటి మీడియా సంస్కృతిలో నైతిక విలువలు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది
డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు
డిజిటల్ మీడియా అంచనాలకుమించి రాణిస్తున్నది. 2024లో టెలివిజన్ రంగాన్ని అధిగమించి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అతిపెద్ద సెగ్మెంట్గా అవతరించినట్లు ఫిక్కీ-ఈవై నివేదికలో వెల్లడించింది. మీడియా
ముద్రణ, ప్రసార, డిజిటల్ మీడియాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కొత్తగా మీడియా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి కేంద్రానికి సిఫారసు చేసింది. మీడియా నియంత్రణను క్రమబద్ధీకరించ�
డిజిటల్ మీడియా వల్ల మహిళలు, సమాజం అనేక విధాలుగా నష్టపోతుందని ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఇంటర్నెట్ నీతి డిజిటల్ వెల్ బీయింగ్ నిపుణుడు, పబ్లిక్ పాలసీ వ్యవస్థాపకులు డా. అనిల్ రాచమల్ల అన్నారు.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఏదైనా ఒక్కటే లక్ష్యం అదే వ్యూస్, లైక్స్!! ఏం చేసైనా ఇవి తెచ్చుకోవాలి.. పాపులర్ అవ్వాలి. రెవెన్యూ సంపాదించాలి. అయితే, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సోషల్ మీడ�
Digital media | ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు(Government announcements) ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా(Digital media) జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామ
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. తెలంగాణ డిజిటల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలో జాతీయ జెండాను తలకిందులుగా పెట్టి అవమానించారు.
ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై కేంద్రం వెనక్కు తగ్గింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ముసాయిదాపై డిజిపబ్, ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.
దేశవ్యాప్తంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. 2023లో 8.1 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరుకోగా, ఈ ఏడాది రూ.2.55 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ, ఈవై మంగళవారం విడుదల చేసిన