మీడియాలో కొనసాగుతున్న వ్యక్తులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని, అప్పుడే వారు విజయవంతం అవుతారని తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆన్లైన్ పందేలు, జూదం నిర్వహించే వేదికల ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రకటనలు ఇకపై ప్రచురణ/ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది.
ఐటీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమాలు) సవరణ నిబంధనలు, 2023 (ఐటీ సవరణ నిబంధనలు-2023)లపై భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డ
స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రత�
క్షేత్రస్థాయిలో ఉద్యమశక్తులను సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తప్పదనే సంకేతాలను కేంద్రానికి ఇవ్వడంలో రాజీలేని పోరాటం చేసినం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించే దాకా తెలంగాణ జర్నలిస్టులమైన మనం ఉద్య�
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టం తీసుకురావాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లు వచ్చినప్పుడు ‘ప్రెస్ యాక్ట�
రవీంద్రభారతి : తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా,డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవం -ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి
అవి అశ్లీలతను అడ్డుకుంటాయా? ఓటీటీ నియంత్రణ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ, మార్చి 5: సోషల్, డిజిటల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మా