ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిద�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నది. అంతర్జాతీయ అంశాల పేరిట సామాన్యులకు వాత పెడుతున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి పెట్రో ధరలను పెంచేసుకుంటూ పోతున్నది. తాజాగా సోమ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నా�
Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.61, లీటర్ డీజిల్పై ర�
దేశంలో ఇంధన ధరలు పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్కు 87 పైసలు పెరిగింది. దీంతో అక్కడ దాని ధర రూ.98.64 నుంచి రూ. 99.51కి పెరిగింది.
పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచబోమని చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం విశ్వాస ఘాతుకమే అవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపడ్డారు.
నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీ సమీపానికి చేరుకుంద�
YS Sharmila | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ను వెంటనే తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ ర�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�