దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికల ముందు ఊదరగొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు పూర్తవగానే యూటర్న్ తీసుకుంది.
‘వం ట నూనె, పెట్రో లు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి.. బంగారాన్ని కొనొద్దు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ�
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
‘ప్రజలు పొదుపు పాటించాలి.. ఏడాది దాకా బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా ఉంటుంది.. విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నది.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’ అంటూ ఆదివారం ప�
Fuel prices : ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో ప్రజలకు షాకిచ్చిన కేంద్రం త్వరలో మరో షాకివ్వబోతున్నట్లు సమాచారం. పెట్రో ధరల్ని కూడా కేంద్రం పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం దిల్కుషా గెస్ట్హౌస్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధుల�
ఇంధనం లేకుండా బతుకుబండి కదలని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏర్పడిన ఆయిల్ కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఆయిల్ కోసం అరికోస పడుతున్నారు.
ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కే�
రాష్ట్రంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కోసం ఇబ్బంది ఉండదని, ఆదివారం నుంచి చమురు సరఫరాను 126 శాతం పెంచామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు.