Union Govt | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుజాగ్రత్తగా పెట్రోల్ (Petrol), �
vపశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాపైనా పడుతున్నది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్, డీజిల్పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు భయాందోళన చెందు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
నగరంలో ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర పేలుడు పదార్థాలు, యాసిడ్ ఆమ్లాలు తదితర డేంజరస్ కెమికల్స్ను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఈ
This Weekend OTT Movies | వేణు వుడుగుల రాజు వెడ్స్ రాంబాయి, అల్లరి నరేష్ 12 ఏ రైల్వే కాలనీ వంటి చిన్న చిత్రాలు ఈ వీకెండ్లో బాక్సాఫీస్ వద్దకి వచ్చి సందడి చేస్తుండగా.. ఓటీటీలోకి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3తో పాటు బైస�
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలోని హెచ్పీ బంకులో శుక్రవారం ఒక ట్రాక్టర్లో డీజిల్ పోయించుకోగా అందులో నీరు వచ్చింది. శుక్రవారం హెచ్పీ పెట్రోల్ బంకులో బండారి యాదగిరి అనే వ�
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న తరుణంలో డీజిల్లో ఇథనాల్ కలపడం విఫలమైందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు.
IGP Ramesh Reddy | పోలీసుశాఖ తరఫున ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ల లో నాణ్యమైన పెట్రోల్ , డీజిల్ ను వాహనదారులకు అందించడం ద్వారా ప్రజలకు పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్లపై నమ్మకం పెరిగిందని తెలంగాణ పోలీస్ హౌసిం�
‘డీజిల్ లేదు.. ప్రైవేట్ అం బులెన్స్లో తీసుకెళ్లండి’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఓ గర్భిణి బంధువులకు ఉచిత సలహా ఇచ్చారు.
Nitin Gadkari | భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ �
తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు అంటుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ డీజిల్తో 52 వ్యాగన్లతో కూడిన గూడ్సు రైలు చెన్నై పోర్టు న�
No Fuel | జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విధానం కారణంగా ఢిల్లీకి చెందిన నితిన్ గోయల్ అనే వ్యక్తి తీవ్రం�