Diamonds | ఆ దంపతులు ఇద్దరూ కూలీలు. వాళ్లు గత ఐదేళ్లుగా పన్నా (Panna) లోని నిసార్ గని (Nissar Mine) లో పనిచేస్తున్నారు. కేవలం కూలీ డబ్బులతోనే వారు జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే ఐదేళ్ల సుదీర్ఘ వెతుకులాట తర్వాత ఇప్పుడు వా�
అతివల అలంకరణలో ఆభరణాలు ఎంత ముఖ్యమో, వాటి తయారీలో వజ్రాలదీ అంతే కీలకమైన పాత్ర. పసిడి వన్నెలకు వజ్రపు మెరుపులు తోడైతే ఇక చెప్పేదేం ఉంటుంది. అందుకేనేమో, ఎన్ని నగలు ఉన్నా.. ఒక్కటైనా వజ్రాభరణం లేకపోతే మగువ మనసు
సీడీ, డీవీడీ, బ్లూ-రే డిస్క్, హార్డ్ డిస్క్ వంటి ఎన్నో పరికరాల్లో డాటాను నిక్షిప్తం చేస్తే అది ఎన్నేండ్లు ఉంటుందో చెప్పలేం. ఈ సమస్యకు చైనా పరిశోధకులు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు.
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
Gold-Diamond Seize | మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ ధగధగలు.. ఆచంద్రతారార్కం. కాబట్టే,తన ఆభరణాల పెట్టెలో ఎన్ని నగలున్నా.. వజ్రం లేకపోతే మగువ మనసుచిన్న బుచ్చుకుంటుంది. తన అలంకరణ అసంపూర్ణమైనట్టు భావిస్తుంది.ముక్కెర నుంచి హారం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో ఆయా రంగాల నుంచి డిమాండ్లు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలు మొదలయ్యాయి.
అయోధ్య మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగితేలుతున్నది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు 9,999 వజ్రాలతో అయోధ్య రామ మందిరాన్ని రూపొందించాడు.
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయికి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన వజ్రాలు, రాళ్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున�
Diamonds Smuggling: టీ పొడి ప్యాకెట్లలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్న ముంబై వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు కోటిన్నర విలువైన వజ్రాలను అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. దుబాయ్కు వెళ్తున్�