Viseshini Reddy | అమ్మమ్మల కాలంనాటి గుండ్లమాల, మకర కుండలాలు ఇక్కడ కొత్తగా ప్రాణం పోసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఆభరణాలకు హైదరాబాద్లో వేదిక కల్పించి.. అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు ‘హవ్యా జువెల్�
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ రీజియన్లోని పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి కూలీలను అదృష్టం వరించింది. వేర్వేరు గనుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 15 వజ్రాలు దొరికాయి .
కర్నూలు జిల్లాలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.39.28 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు...
కృష్ణా సంగమ ప్రాంతంలో కింబర్లైట్ శిలలు కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అనేకచోట్ల గుర్తింపు హాలియా సంగమ ప్రాంతంలో విలువైన వజ్రాలగుట్ట మాయం ఓయూ భూభౌతిక శాస్త్ర అధ్యాపకుల సర్వేలో గుర్తింపు గతంలోనూ తేల్చిన జీఎస�
6,710 కోట్లు ఐడీబీఐకి టోకరా 2018లోనే బీవోఐకి 468 కోట్ల ఎగవేత.. అయినా వేల కోట్లిచ్చిన ఐడీబీఐ డబ్బివ్వలేమని చేతులెత్తేసిన సంఘవీలు.. 2 నెలల క్రితమే స్కాం బట్టబయలు అయినా దాచిన కేంద్ర సర్కారు.. ఐపీవోకు ముందు ఎల్ఐసీకి శ�
పన్నా, ఆగస్టు 28: అందరు రైతుల పొలాల్లో పంటలు పండుతాయి. ఈ రైతు పొలంలో వజ్రాలు పండుతాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఓ రైతుకు తన పొలంలో ఏకంగా ఆరు వజ్రాలు దొరికాయి. పన్నా జిల్లాలో డైమండ్ రిజర్వ్ ప్రాంతాలను రాష్ట్ర �
ఆస్టిన్: కరోనా మహ్మమారి అనేక మంది జీవితాల్లో చీకటి నింపింది. అంతుచిక్కని ఆ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. తమకు ఇష్టమైనవారిని కడచూపు చూసుకోలేకపోయా�
తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. దేశవ్యాప్తంగా 5వేలకుపైగా నియామకాలను చేపట్టనున్నది. రిటైల్ జ్యుయెల్లరీ సేల్స్, స్టోర
వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ | నాగోల్ డివిజన్ మధురానగర్లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించా రు.
పంచలింగాల వద్ద కోటి విలువైన ఆభరణాలు సీజ్ హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బస్సులో అక్రమంగా తరలిస్తున్న వజ్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలను ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద పోలీసులు