ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ సర్కార్ ముందు చూపే నేడు ఎంతో మంది నిరుపేద రోగులకు పునర్జీవం ప్రసాదిస్తున్నది. ‘సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి....అప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది.
సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్కు మరో ఐదు పడకలు మం జూరైనట్లు ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాదు తర్వాత సిద్దిపేటలోనే తొలి డయాలస�
కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణ గురించి నోడల్ అధికారులతో గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్,
పట్టణ కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉందని సంతోషించాలో.. వైద్యులు, అటెండర్లు అందుబాటులో లేక వైద్యసేవలకు తలెత్తుతున్న ఇబ్బందులకు అందోళన చెందాలో అర్థం కావడం లేదని కిడ్నీ సంబంధిత రోగుల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాడు అరకొర
వసతులు, మందులతో నడిచిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమ
మలక్పేట ప్రభుత్వ దవాఖానలోని డయాలసిస్ కేంద్రాల్లో సర్కారీ వైద్యం గ్రేట్ అనిపించుకుంటుంది. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల రోగుల కోసం ప్రత్యేక శ్రద్ధపెట్టి చర్యలు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ స్
ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్ప�
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
అన్ని వ్యాధుల రోగుల కంటే కిడ్నీ వ్యాధి బాధిత రోగుల పరిస్థితి మరింత దైన్యం. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టం. వ్యాధి తీవ్రతను బట్టి వారానికోసారో, పక్షానికోసారో, నెలకోసారో వాళ్లు రక్తశుద్ధి చేయించ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
ఒక్కసారి మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి వారానికి ఒకసారి, రెండు సార్లు లేదా మూడుసార్లు రక్తాన్ని శుద్ధి చేయాల్సిందే. ఇదంతా ఖర్చుతో కూడుకున్
ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్