నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు నిరుపేదలకు ఆపన్నహస్తంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్పొరేట్కే పరిమితమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
మానవ అవయవాల్లో కిడ్నీ, కాలేయం అత్యంత కీలకమైనవి. హఠాత్తుగా ఇవి వైఫల్యం చెందితే.. మానవుల్లో రక్తాన్ని శుద్ధి చేయటానికి (డయాలిస్) పంది కాలేయం వాడొచ్చా? అన్నదానిపై అమెరికా సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరు
మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారి బాధలు పట్టించుకునే వారే లేకపోయారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయోనని బిక్కుబిక్కుమంటున్నా పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుత�
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో మూలమైనది మధుమేహం. దీర్ఘకాల అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాలు పాడైపోయిన వారికి మూత్రం ద్వారా ప్రొటీన్ ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది.
కమల్ షా కలలు తలకిందులైన సంవత్సరం.. 1997. ఆ యువ ఇంజినీర్ అమెరికాలో చదువుకునేందుకు స్టూడెంట్ వీసా ఫార్మాలిటీస్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. అందులో హెపటైటిస్, టైఫాయిడ్, మీజిల్స్, మంప్స్, రుబెల్లా వ్యాక్సి�
అన్ని వ్యాధుల రోగుల కంటే కిడ్నీ వ్యాధి బాధిత రోగుల పరిస్థితి మరింత దైన్యం. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టం. వ్యాధి తీవ్రతను బట్టి వారానికోసారో, పక్షానికోసారో, నెలకోసారో వాళ్లు రక్తశుద్ధి చేయించ
మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
Korutla | గతంలో కిడ్నీ సంబంధిత బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు నరకం చూడాల్సి వచ్చేది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కో సిట్టింగ్కు వేలకు వేలు వెచ్చించ�
నొప్పిని తగ్గిస్తాయనో, హానికర సూక్ష్మజీవులను నాశనం చేస్తాయనో.. రోగులు దీర్ఘకాలం పాటు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి.
Minister Harish rao | డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్ను ప్రభుత్వ దవాఖానల్లో