డయాలసిస్ పేషేంట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 399 మంది డయాలసిస్ పేషేంట్లను గుర్తించి వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. కలెక్టరేట్లో సోమవార�
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆలేరులోని డయాలస�
హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు దాదాపు 60 మంది వరకు లబ్ధి ఎమ్మల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కొడంగల్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కార్ వైద్య రం గంలో వినూత్న మార్పుల కు శ్రీకారం చుడుతున్నది. గ్రామీణ ప్రజ�
మూత్రపిండ సమస్యలు అనగానే డయాలసిస్ గుర్తుకొస్తుంది. దవాఖానల చుట్టూ పరుగులు పెట్టే రోగులు కండ్లముందు కనిపిస్తారు. కిడ్నీ సమస్యలను తొలి దశలోనే గుర్తిస్తే డయాల సిస్ వరకూ వెళ్లాల్సిన పరిస్థితే రాదని భరోస
త్వరలోనే ఉచితంగా డయాలసిస్ కేంద్రాలు కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలోఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, నవంబర్ 25 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో గురుద్వారా బంగ్లా సాహిబ్ ప్రాంగణంలో 101 బెడ్లతో కిడ్నీ డయాలసిస్ కేంద్రం కొలువు దీరింది. ఆదివారం నుంచి రోగులకు సేవలు ప్రారంభించిన ఈ డయాలసిస్ కేంద్రంలో చిక�