ఖమ్మం, జనవరి 23: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ప్రధానం. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల పాలవడం ఖాయం.
మధుమేహ మహమ్మారి వయసు మళ్లినవారినే కాదు యువతనూ కబళిస్తున్నది. దేశంలో యుక్త వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
మధుమేహాన్ని ప్రొటీన్లతో అరికట్టవచ్చని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హరిత తెలిపారు. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి, టైప్-2 డయాబెటిస్ కేసులను 16 శాతానికి తగ్గించవ�
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయు
నాలుగుపదులు దాటినవారిలో మధుమేహం సాధారణం. కానీ ఇరవై, ముప్పై ఏండ్ల వారిలోనూ కనిపిస్తుండటం ఆందోళనకరం. మధుమేహాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని అర్థంచేసుకోగలిగితే..
టిబెట్ వంటకమైన మోమోలు ఇప్పుడు భారత్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్గా మారాయి. అయితే, వీటికి అలవాటు పడితే ఆరోగ్యం గుల్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్గా మోమోలు తినేవారికి డయాబెటిస్, ఫైల్స్
Type-2 Diabetes | వివిధ లక్షణాల ద్వారా డయాబెటీస్ వచ్చినట్లు గుర్తించవచ్చు. అయితే టైప్-2 మధుమేహంను అలా గుర్తించలేం. అయితే, నిద్ర సంబంధ సమస్యలు టైప్-2 డయాబెటీస్కు దారితీసే అవకాశాలున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
డయాబెటిస్కు సంబంధం ఉన్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం.. డయాబెటిస్ టైప్-2కు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొన్నది.