Infertility | సంతానలేమికి ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్లలోని సమస్యలు కూడా అంతే ప్రధాన కారణం. సంతానలేమికి 30 శాతం పురుషులే కారణం. వారిలో ఇన్ఫర్టిలిటీకి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి శుక్రకణాల సంఖ్య తక్కువగా లేదా వాటి న
డయాబెటీస్తో బాధపడేవారికి పొద్దునలేస్తే ఏం తినాలి? ఏం తినకూడదన్న చింతే ఎక్కువ. ఏది తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుందో అర్థంకాక నానా తిప్పలు పడుతుంటారు. ఇంట్లో ఇష్టమైనవి అనేకం ఉన్నా కొందరు నోరు కట్టేసుకొంట�
మేడమ్! మా పిన్నికి ఒంటిమీద అక్కడక్కడా చిన్నచిన్న బొడిపెల్లాంటివి వస్తున్నాయి. దీంతో తను ఆత్మన్యూనతకు గురవుతున్నది. ఏవో చిట్కాలు ప్రయోగించింది కానీ, ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యకు కాస్మటాలజీలో పరిష్కారం ఉం
Ivy Gourd రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం. దొండలోనూ అనేక పోషకాలున్నాయి. దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు �
వాళ్లిద్దరూ డాక్టర్లు.. ఆమె వయస్సు 68 ఏండ్లు.. ఆయన వయస్సు 71 ఏండ్లు.. అయితేనేం ఎవరెస్టు బేస్ క్యాంప్ను ఎక్కే సాహసయాత్రకు పూనుకున్నారు. వారెవరో కాదు.. మన హైదరాబాదీలే. మారేడ్పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి, స
నడకతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. టైప్-1 డయబెటిస్తో పాటు టైప్-2 డయబెటిస్కు సైతం నడక సరైన ఔషధమని వారు గుర్తించారు. నెదర్లాండ్ వర్సిటీ పరిశోధకులు మొదట 3 నిమిషాల నడక, ఆపై 30 నిమి�
పగటి పూట అతిగా నిద్రపోతే (Daytime sleep) రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది.
డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చాలామంది కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవడం మీద దృష్టిపెడతారు. అంతేకానీ, స్థూల పోషకాల గురించి ఏమాత్రం ఆలోచించరు. కార్బొహైడ్రేట్లు తగ్గించుకున్నా, దానికి తగినట్టు ఆహారంలో �
దేశంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చాలామందే కనిపిస్తారు. సీతాకోక చిలుక
ఆకారంలో గొంతు భాగంలో ఉండే గ్రంథి పేరే.. థైరాయిడ్. ఇది తగిన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ను స్రవించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఊబకాయానికి కారణమైతున్నట్లుగా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో అధిక బరువు సమస్య క్రమంగా పెరుగుతుండగా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గేట్ వేగా మార�
శుద్ధి చేసిన బియ్యం, గోధుమలు, ప్రాసెస్ చేసిన మాంసం(రెడ్ మీట్) ఎక్కువగా తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసులు పెరగడానికి కారణమవుతున్నదని ఒక అధ్యయనంలో తేలింది. తృణ ధాన్యాలు తక్కువగా తీ�
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టు యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో గర్భం దాల్చిన తల్లులకు జన్మించిన 150 మంది శిశువులపై పరిశోధ