ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. సరిపడా కరెంట్ లేక, అస్తవ్యస్తమైన భూ రికార్డులతో ఆగమయ్యారు. పాసుబుక్కుల్లో భూములు తారుమారు కావడంతో తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో తెలం�
Congress | రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు లేక.. సాగునీరు రాక.. భూములు పడావు పడ్డాయి. అందుకే ఒక్క రైతు జేబులో రూపాయి నిల్వ లేదు. ఆ ఊరికి ఆర్థిక భరోసా లేదు. పల్లెల్లో ఉపాధి లేక అటు రైతులు, ఇటు ఇతర వ్యాపారం చేసుకునేవారు వ�
తెలంగాణ రైతులపై కాంగ్రెసోళ్లు పగబట్టిండ్రు. మూడు గంటల కరెంట్ అని, 10 హెచ్పీ మోటర్లని.. మూడు గంటలు కాదు ఐదు గంటలని.. అసలు 24 గంటల కరెంటే అక్కర్లేదని.. ఎవ్వరికి తోచింది వాళ్లు మాట్లాడి రైతులను ఆగం పట్టించిండ్ర�
వ్యవసాయ భూములకు భద్రత కల్పించిన ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దగా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూముల పరిరక్షణకు ఆధునిక టెక్నాలజీ వాడుతూ.. వివాదాలకు తావులేకుండా భూములకు రక్షణ కల�
తెలంగాణ వచ్చాక జిల్లా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో భూముల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు మీదున్నది. కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే..భూముల ధరల�
అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందే నిలిపేయాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకే బంద్ అయింది. నెల రోజుల నుంచి జోరుగా సాగిన ప్రచారం, ఆఖరి రోజూ హోరెత్తింది.
కాంగ్రెస్ ధరణి బంద్ చేస్తే పాత రోజులు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ పనులు మానుకొని తిరుగాల్నా? గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా చాల రోజులు పడుతుండే. ధరణ
ఎన్నికల వేళ కాంగ్రెసోళ్ల మాటలు రైతన్నలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు గంటల కరెంటుతో పంటలు పండించుకోవచ్చని, 10హెచ్పీ మోటర్తో నీరు పారించుకోవచ్చని చెబుతున్న కాంగ్రెస్ నేతల వెర్రిమాటలపై అన్నదాతలు
‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతుబంధుతోటి బీఆర్ఎస్ గెలుస్తదా..? ఇయ్యాల ఆప్తవ్. ఎన్ని రోజులు ఆప్తవ్..? ముప్పై తారీఖు ఓట్లు.. మూడో తారీఖు ఓట్లు లెక్కబెడితే బీఆర్ఎస్ గెలువనే గెలిచే.
స్వయానా కర్షకుడైన సీఎం కేసీఆర్, గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులకు వివిధ పథకాలు అందించి ఊతమిచ్చారు. దీంతో రైతులంతా సాగువైపు మళ్లి, పంటల విస్తీర్ణం గణనీయం
ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, బీఆర్ఎస్తోనే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నదాత�
ముఖ్యమంత్రి కేసీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల భూములకు రక్షణ కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు నిశ్చింతగా ఉన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి �
‘ధరణి’ పోర్టల్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై రైతు లోకం మండిపడుతున్నది. రైతులకే సర్వ హక్కులు కల్పించిన ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ధరణిని ఎత్తేస
మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం. నాకు ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నా నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అపుడు ఈ ప్రాంతంలో భూములకు రేట్లు లేవు. ఇరవై ఏండ్ల కింద 12 ఎక