Dharani | ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
ఐదు నెలలుగా తాసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడంతో ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్ముకున్న వారితోపాటు ధరణి పోర్టల్�
ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ధరణి కమిటీ చైర్మన్ కోదండ రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని బొమ్మరాశిపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు.
నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిషరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే కా�
Dharani Portal | ధరణిలో పెండింగ్లో ఉన్న ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్య
రణి పోర్టల్పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునర్నిర్మాణ కమిటీ ఇప్పటివరకు నివేదికను సిద్ధం చేయలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్పై మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టి చర్చ జరుపాలని రాష్ట్ర ప్రభ�
ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చి
‘మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్ను తీసుకొస్తాం’.. ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. నిజానికి అలా విసిరేయడం �