ధరణి పోర్టల్ను మరింత పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్టు ధరణి పునర్నిర్మాణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సాఫ్ట్వేర్తోపాటు చట్టాల్లో ఎలాంటి మార్పుచ
ధరణి పోర్టల్పై అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్ అనుబంధ కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్ సునీ ల్, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్పై రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక ప్రశ్నను సంధించింది. కొత్త ప్రభుత్వం ధరణిని కొనసాగిస్తుందో లేదో చెప్పాలని ఆదేశించి�
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించగా.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2013వ బ్యాచ్ ఐఏఎస్కు చెందిన ఆయన మహబూబాబాద్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. వివాదరహితుడు అని, ప
తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృ�
Dharani | రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్లు మినహా ఇతర సేవలన్నింటినీ ఆపేయాలంటూ రెవెన్యూ శాఖ నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు సమా�
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువుల�
పదేళ్లు వెనక్కెళ్తే కనిపిస్తాయి రైతుల బాధలు.. పంటలు పండించేందుకు పడరాని పాట్లు పడ్డారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో పొలాల వద్దే జాగారాలు చేశారు. నరకయాతన అనుభవించారు. లో ఓల్టేజీ సమస్య, సాగునీరు సరిగా లేక ప�
ధరణి ఉంటేనే రైతులకు ఎంతో మేలు. పాత పద్ధతి అంటే మళ్లీ పట్వారీ వ్యవస్థ వచ్చిన్నట్లే. అప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గత యాభై ఏండ్లలో రైతులు పడ్డ ఇబ్బందులను గమనించిన కేసీఆర్ సార్ ధరణిని తీ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కాలమ్స్తో తిప్పలు పడాల్సిందేనా? అని రైతుల ఆందోళన.. కౌలు రైతులకు రైతుబం�
ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్న ఓ పార్టీ నేతలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీని నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.
నాటి రికార్డుల్లో ఉన్న 31కాలమ్స్తోనే అష్ట కష్టాలు పడ్డం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ఆ ఇబ్బందులు తప్పినయ్.. ధరణి ఎత్తేసి అదే రికార్డులు తీసుకొస్తే నిత్యం అన్నదమ్ములతో పాటు ఇరుగు పొరుగు వారితో కూడా