AP DGP | తిరుమల లడ్డూ కేసు వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావుప్రకటించారు.
Budda Venkanna | ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో అప్పటి వైసీపీ పాలనలో ఉన్న డీజీపీ, విజయవాడ సీపీని విచారణ చేయాలని టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.
మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తున్నదని మంత్రి సీతక్క తెలిపారు. ఈ తరహా నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వ�
ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డ
పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందం�
IPS Transfer | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS Transfer ) అధికారులు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారే.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అతనో పోలీసు ఉన్నతాధికారి. స్టేషన్లో కేసులు డీల్ చేయడం తెలిసిన ఆయన.. కన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోలేకపోయాడు. పైగా.. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చ�