చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AP DGP | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వందరోజుల ప్రణాళికను తయారు చేసుకుని రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాలను అరికడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆయనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నీరభ్ క�
పోలీసుశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎ న్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ నిర్ణయా లు అమలుకు, తమకు అనుకూలమైనవారిని కీలకపోస్టుల్లో న�
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈశాన్య భారతదేశంలోని ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పిలిచే రాష్ర్టాల్లో మేఘాలయ ఒకటి. ఈ రాష్ట్రంలో గారో, ఖాసి, జైంతియా ప్రధాన గిరిజన తెగలు. ఇక్కడ మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ అమలులో ఉంది. వీరిలో ఖాసి తెగకు చెందిన
AP DGP | ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమ�
తెలంగాణ పోలీస్ అకాడమీ రిటైర్డ్ అధికారులకు అడ్డాగా మారిందా? గెస్ట్ఫ్యాకల్టీల పేరుతో అక్కడే తిష్టవేసి అధికారం చెలాయిస్తున్నారా? స్పెషల్ శాలరీలు, ఇంక్రిమెంట్లు, ఇన్నోవా వాహనాలు, ప్రత్యేక రూములు, వసతి,
Vivek Sahay: వివేక్ సహయేను కొత్త డీజీపీగా బెంగాల్ ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజేపీని మార్చిన విషయం తెలిసిందే. రాజీవ్ కుమార్ను డీజీపీ పోస్టు నుంచి తప్పించిన తర్వాత ఆయన స�
సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 1999 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ప్రమోషన్ కల్పించింది.
రాష్ట్రంలో పోలీసుల ప్రవర్తన తీరు మారాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల కోసం పోలీసులు ఉన్నారని, పోలీసుల కోసం ప్రజలు లేరని వ్యాఖ్యానించింది.
NHRC | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.