Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kum
TS DGP | రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar)పోలీస్ అధ�
DGP Anjani Kumar | నేర పరిశోధన మరింత వేగవంతంగా జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. నేరపరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ను టూల్గా ఉపయోగించేందుకు రాష్ట్రంలోని �
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�
Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి రాత
Secretariat | ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశ�
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం (Secretariat) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాల�
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గ్రామస్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రహదారుల భద్రతా చర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందిం�
DGP Anjani Kumar | రాష్ట్రంలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) వెల్లడించారు.
Telangana DGP | సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టికీ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవరసరమని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్లపై పోలీస్ కమిషనర్లు, ఎస్
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడ�