DGP Anjani Kumar | హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ విభాగంగా గ్రేహాండ్స్ను తీర్చిదిద్దిన ఎంఎస్ భాటి అంత్యక్రియలకు డీజీపీ అంజనీ కుమార్తో సహా పలువురు సీనియర్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Greyhounds | గ్రే హౌండ్స్ గురువు ఎన్ఎస్ భాటి వర్ధంతి సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
DGP Anjani Kumar | హైదరాబాద్ : ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిన మానవ అక్రమ రవాణా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డీజీపీ అంజన�
నేరాలు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో నూతనంగా ఏర్పాటు చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ను �
Wanaparthy | వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు.
వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�
విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రతి ఎన్నిక పోలీసులకు ఓ కొత్త సవాలేనని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై యూనిట్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోకి అక్రమ మద్యం దిగుమతిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో అక్రమ మద్యం రవాణా నిరోధంపై సమీక్ష నిర్వహించారు.
DGP Anjani Kumar | సరిహద్దు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం( Illegal liquor) రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ , రైల్వే, ట్రాన్స్పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ �
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నందునే.. రాష్ట్రంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య అత్యధికంగా ఉన్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పనిస్థలంలో మహిళా ఉద్యోగినుల భద్రతపై రాష్ట్ర మహిళా భ�