DGP Anjani Kumar | హైదరాబాద్లో నిన్న సాయంత్రం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం ఉదయం లక్డీకాపూల్�
Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో పోస్టింగ్లు, బదిలీలు కొనసాగుతున్న విషయం విదితమే. తాజాగా డీఎస్పీలకు పోస్టింగ్లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డీఎస్పీలకు పోలింగ్లు ఇస్తూ డీజీపీ అంజ
రాష్ట్రంలో ఇటీవల రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు ప్రజలను నానా అవస్థలకు గురిచేశాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసుల�
పోలీస్శాఖలోని ఏఆర్ విభాగానికి చెందిన 8 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డీఎస్పీ(సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
పలువురు సివిల్ డీఎస్పీలకు పోస్టింగ్లు, బదిలీ కల్పిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆరుగురికి స్థానచలనం కలుగగా ముగ్గురు వెయిటింగ్లో ఉన్నారు, మరో ముగ్గురు పలు స్థానాల్లో ఉన్నారు. పీ శ్రీనివ
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
TS DGP | రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar ) ఆదేశించారు.
మావోయిస్టుల రిక్రూట్మెంట్లు జరగకుండా తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తున్నదని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల డీజీపీలు కొనియాడారు.
జాతీయస్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన 33 మంది పోలీస్ అధికారులకు డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్ల�
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎస్పీలు, పోలీస్ �