నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలక�
అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం పోలీస్, విద్యుత్తు, హెల్త్, ఆర్అండ్బీ అధికార
శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో బంజారాహిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ప్రారంభించారు.
DGP Anjani Kumar | సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు
సందీప్ దీపక్రావును పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో
అరెస్టుకు సంబంధిం
మరణం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, సమస్యను ఆహ్వానించి దానిని సమర్థంగా పరిష్కరించినప్పుడే మనిషి మరింతగా రాటుదేలుతాడని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హాన్స�
ఎంతో సంక్షిష్టమైన కేసులను సులువుగా ఛేదిస్తూ.. తెలంగాణ సీఐడీ విభాగం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నదని, అందులో పనిచేసే వివిధ విభాగాల సిబ్బంది రాష్ట్రం గర్వించేలా విధులు నిర్వర్తిస్తున్నారని డీజీపీ అంజన�
రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
పోలీసు శిక్షణకు సిద్ధంగా ఉన్న కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు క్రమశిక్షణ, విజ్ఞానంతో మెలిగి పోలీసు వృత్తికి వన్నె తీసుకురావాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాక్షించారు.
సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదును బాధితులకు అప్పగించే విషయంలో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ)తో అన్ని జిల్లా, సైబర్ క్రైం యూనిట్లు సమన్వయంతో ముందుకెళ్లాలని డీజీపీ అంజనీకు
కెనడా వేదికగా జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్గేమ్స్లో తెలంగాణ ఐదు పతకాలతో తళుక్కుమంది. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుంచి దాదాపు ఎనిమిది వేల మంది పోటీపడ్డ మెగాటోర్నీలో రాచకొండ డీసీపీ(రోడ్ సేఫ్టీ వింగ్) శ్రీ