అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం.
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా రాచకొండ జాయింట్ కమిషనర్గా ఐజీ తరుణ్ జోషి నియమితులయ్యారు.
ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కా
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ�
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని, రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
మూడేండ్ల క్రితం మహబూబాబాద్లో సంచలనం సృష్టించిన తొమ్మిదేండ్ల బాలుడి దీక్షిత్రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు మంద సాగర్కు మహబూబాబాద్ జిల్లా కోర్టు శుక్రవారం ఉర�
DGP Anjani Kumar | రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్టోబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్లో పర్యటించనున్నారు.
భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’... అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ము�