Telangana | హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై విదేశాలకు వెళ్లే వారు ఏవిధమైన మోసాలకు గురికాకుండా తెలంగాణా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్
DGP Anjani Kumar | శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బా�
రక్షణ చర్యల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చేవెళ్ల, నందిగామ మండల కేంద్రాల్లో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనాలను బుధవార�
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్లు, ఎస్ప�
కేంద్ర హోంశాఖ ఇచ్చే ‘జాతీయ ఉత్తమ పోలీస్స్టేషన్' అవార్డు కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనరేట్ల ఎస్పీ లు, ఎస్హెచ్వోలతో డీజీపీ �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని తాను చదువుకున్న కిరోరిమల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కాలేకపోతున్నానంటూ డీజీపీ అంజనీకుమార్ తన బ్యాచ్మేట్
న్యూఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించిన నిఖత్జరీన్ను గురువారం బీఆర్కే భవన్లో సన్మానిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, �
అంబేదర్ జయంతి రోజైన ఈ నెల 14న నిర్వహించనున్న అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బీఆర్ఎస్కే భవన్లో గురువారం సీనియర్ అ
Nikhat Zareen | హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ), డీజీప�
Raghunandan Rao | రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి.. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తిపై అత్యంత హేయంగా మాట్లాడారు. టెన్త్ హిందీ ప
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ మహాశయుని దార్శనికత వల్లనే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతోపాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నా