ఇటీవల ఏపీ ఐపీఎస్ క్యాడర్కు రిపోర్ట్ చేసిన తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ను ఆ రాష్ట్ర జైళ్లశాఖ డీజీగా, అభిలాషబిస్త్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచే
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్త�
తెలంగాణవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని, సుమారు 23వేల మంది సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు.
TS DGP | ఎన్నికల కౌటింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగ్గా.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. సాంకేతికతను ఉపయోగించి చాలెంజింగ్ కేసులను సులువుగా పరిష్కరిస్తుండటం పట్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స�
Kuruva Vijay Kumar | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు టీ పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలం�
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉన్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు.
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.