యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమ�
చార్ధామ్ యాత్రలో భాగంగా శనివారం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చలికాలంలో మూసివేసిన ఈ దేవాలయాలను శుక్రవారం నుంచి తెరచిన సంగతి తెలిసిందే.
చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక సమీక్ష న
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం �
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో(Mallanna temple) ఆదివారం భక్తులు(Devotees )స్వామి వారిని దర్శించుకున్నారు.