ధనం కోసం ధనవంతుని ఎంతో ఆదరంతో ఎలా స్తుతిస్తారో అలాగే జగత్కర్తయైన పరమాత్మను స్తుతిస్తే ఎవరు బంధాలనుంచి విముక్తుడు కాకుండా ఉంటారు?.. అని పై శ్లోకానికి భావం. కవులు ఏవేవో రాస్తుంటారు. దేవుళ్లను స్తోత్రం చేస్�
కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క
Tractor Overturns | భక్తులను ఆలయానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు.
Mallanna temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్తులతో(Devotees )సందడి నెలకొంది.
Yadagirigutta | యాదగిరిగుట్టకు(Yadagirigutta) భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) మల్లికార్జున స్వామి వారి క్షేత్రం( Mallanna Temple) ఆదివారం భక్తులతో(Devotees) కిటకిటలాడింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం 81,831 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.