చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటున్నాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు.
భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తు�
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజైన శనివారం ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు గాయత్రీ మాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహ వా హనం, సాయంత్రం మహిషాసురమర్దిని దుర్గాక్రమంల�
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజున బాలాత్రిపురసుం
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు.. పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
రంగారెడ్డి జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు పలు రూపాల్లో దర్శనమిచ్చారు. ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి గేయా�
చెడు చీడ. దానికి విరుగుడు మంచి. ముందు చెడు చెడుగుడు ఆడుతున్నట్టుగా కనిపించొచ్చు. కానీ, అంతిమ విజయం మాత్రం మంచిదే! ఆ విజయం దశను మార్చేస్తుంది. కొత్తదిశను నిర్దేశిస్తుంది. యుగాలుగా చెడుపై మంచి సాధిస్తున్న వ�
బాసర : బాసరలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు. అమ�
మారేడ్పల్లి : మోండా డివిజన్ శివాజీనగర్లోని పెరుమాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వా�
కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకుని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మైసిగండి గ్రామంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద