కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకుని సన్మార్గంలో నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మైసిగండి గ్రామంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద
మైలార్దేవ్పల్లి : దసరా పండుగను నియోజకవర్గం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నెలకోల్పిన
కవాడిగూడ : భక్తి భావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావనను అలవరుచుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా భోలక్పూర్ డివిజన్లోని పద్మశ
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో దుర్గామాత అమ్మవారి దగ్గర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజలు, కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ఉత్సవ సమితి
మారేడుపల్లి : ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగ�
షాద్నగర్ : దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న అమ్మవారికీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లక్ష పుష్పార్చాన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంత స
తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్నగూడ పరిధిలోని శ్రీరంగపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మంటపంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశార
అబిడ్స్ : దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మ వార్ల ఆలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంజారాహిల్స్ : దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరోరోజున పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14 నందినగర్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసి
కవాడిగూడ : శరన్నవరాత్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలోని ప్రధాన ఆలయాలైన శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం, భోలక్పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ మహంకాళీ దేవాలయంలో శ్రీ
అమీర్పేట, బేగంపేట : దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా బల్కం�
తాండూరు : బతుకమ్మ, దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు తాండూరు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో భక్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను తయారు చేసి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి ఆటపాటలతో
కార్వాన్ : ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని, పండుగల వల్ల ప్రజల్లో సోదర భావం, స్నేహ భావం పెంపొందుతుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. దసరా నవరాతి ఉత్సవాలలో భాగంగా పలు ప్