నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 9: దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడో రోజు శనివారం వేములవాడలోని రాజన్న ఆలయంలో అమ్మవారు, బాసరలోన�
బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన ఎంబు కిషన్ దుర్గా అమ్మవారికి సమర్పించేందుకు నాణేలతో కలశాన్ని తయారుచేశాడు. 7వ తరగతి చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్న కిషన్ అందరి�
వికారాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు బాలాత్రిపురసుందరీగా భక్తులకు దర్శణమిచ్చారు. ప
అమీర్పేట : సనత్నగర్ అమీర్పేట్ డివిజన్లలో దసరా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా గుర
వరంగల్ : భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున అమ్మవారికి హరిద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అమ్మవారి ప్రసాదాన్ని స�
చేవెళ్ల టౌన్ : దర్గామాత ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొందాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్లల�
రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనంఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు బాసర : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు గురువారం నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మ�
అమీర్ పేట : అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ దేవాలయ కమిటీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన నివాసంలో కలిసి అమ్మవారి ప్రసాదంతో ప�
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాల బ్రోచర్ను ఆదివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చ�