కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి చేదుఅనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల, ఇర్విన్, మాడ్గుల, కొల్కులపల్లి గ్రామాల్లో బుధవారం పలు అభివృద్ధి కార�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో
అత్యంత దుర్మార్గ ప్రభుత్వమేదైనా ఉందం టే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడస్తున్నా ఒక్క అభివృద్ధి పనులు చేపట�
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝౌ అన్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని మంగళవారం 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా, మనోజ్ పాండ�
అభివృద్ధి కార్యక్రమాలపై విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్టీకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని వారు తెలిపారు. ప్
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అనేక మంది మహనీయులు చెబుతున్నారు. ముఖ్యంగా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు తెలంగాణలో కేసీఆర్ ప్
దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు ప్రగతిలో ముందుకెళ్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని వికారాబాద్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మండలంలోని చిట్లపల్లి, టేకల్లోకడ్, హుస్సేన్పూర్ గ్రామ పంచాయతీ భవనాలను కా
దివంగత మాజీ మంత్రి నెమురుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖ�
రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా ఆ శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర సమీపంలోని తొండల గోపవరం, బయ్యారం గ్రామాల స�
వికారాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 21న కోస్గిలో నిర్వహించే సీఎం పర్యటనకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వ�
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కార్యక్రమాలను గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ వచ్చాకే మనకు మంచి రోజులు వచ్చాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో రకల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. సమైక్యంధ్ర ప్రభ�