Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు మల్లాపురంలో రూ.4 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభ�
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం
మహేశ్వరం : మహేశ్వరానికి మణిహారంగా నిలిచేలా బై పాస్ రోడ్డు నిర్మాణ మ్యాప్ను సిద్దం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. బుధవారం నగరంలోని మంత్రి చాంబర్లో వివిధ శాఖల �
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు
మణికొండ : ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస�
అమరావతి: ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన అభివృద్ధికార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతిక
బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి తెలుసుకున్న తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించార
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందూరు గ్రామంలోని చర్చి 50వ వార్షిక�
మంత్రి తలసాని | దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత GHMC కార్పొరేటర్ల పైనే ఉందన
ఖమ్మం : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనులను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని జడ్పీ సిఈవో వింజం వెంకటప్పారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రేగులచలక గ్రామంలో ఆక�
షాబాద్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల �
Minister Jagadeesh Reddy | రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన అభివృద్ధి యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడమే
వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో పీహెచ్సీ సబ్ సెంటర్ ఏర్పా�