సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్య�
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తుల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ను కలిసి ఆయనకు ఎన్నికల్�
సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతూ వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తిగ
తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ�
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది. విపక్షాల అభ్యర్థుల ఖరారు..బీ ఫాంల అందజేత, అసంతృప్తుల బుజ్జగింపులతోనే కొట్టుమిట్టాడుతుండగా... బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో తనదైన పంథాను చాటుతోం�
గత తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు కళ్లేదుటే ఉన్నాయని, తమ విజయానికి ఈ అంశాలు బాటలు వేస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం పేదలకు వరమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్�
రాఖీ పర్వదినం వేళ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించి హైదరాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్నది.
Padmarao Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Deputy Speaker Padmarao Goud) అన్నారు.
నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�